Pages

Saturday, November 9, 2019

మనిషికో న్యాయం దేవునికో న్యాయం

రెండున్నర ఎకరాల భూమి రామ మందిరం కు కేటాయించి హిందువులకు,
అయిదు ఎకరాల భూమి మజీద్ కు కేటాయించి ముస్లింలకు, న్యాయం చేయడానికి రెండు దశాబ్దాలు పట్టింది.
మరి, ఆ రెండిటి కోసం కొట్టుకు చచ్చి ఆరు అడుగుల భూమి లో కలిసిపోయిన ఆవేశపు అమాయకపు కుటుంబాలకు ఏ దేవుడు ఎన్ని దశాబ్దాలకు న్యాయం చెస్తాడో వేచి చూడాలి...!!

హిందూ ముస్లిం భాయీ భాయీ...మరి మతం కోసం, భూమి కోసం కొట్టుకు చచ్చే ఈ మనుషులంతా ఎవరోయీ...!!!

***సతీష్ ధనేకుల***

No comments:

Post a Comment