Pages

Friday, February 3, 2017

శంఖారావం



పాలకుల నిర్లక్ష్యానికి బాధ పడే క్షణం..
ఆలస్యం గా ఆవేశంతో మొదలైన ప్రజా చైతన్యం..
గణతంత్ర దినమున ఆసన్నమయిన మరో అద్భుత తరునం..
చేయొద్దు ఇది ఒక కుట్ర రాజకీయ పొరాటం..
అవ్వాలి భవిష్యత్తు తరాలకు ఇదే ఆదర్శం..
కాకూడదు సామన్యుడి జీవితానికి ఇది ఒక ఆటంకం..
చట్టాలను గౌరవిద్దాం,
కష్టాలను భరిద్దాం,
తెలుగు జాతి విలువ గొంతెత్తి చాటుదాం,
ఢిల్లీ పాలకుల చెవిలో శంఖారావం పూరిద్దాం..!

.......సతీష్ ధనేకుల!!

No comments:

Post a Comment